బిస్మిల్లా హిర్రహ్మ నిర్రహీమ్
హజ్రత్ సుల్తానే అహెమాద్ షా ఓల్లీ దర్గ ఉర్సే శరీఫ్ - ఫిబ్రవరి 2022
గ్రా.సింగీతం, మం.రాయికోడ్, జిల్లా సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రము.
కార్యక్రమ వివరములు
- 20-02-2022: ఆదివారము రోజున రాత్రి సర్కారి గంధం శ్రీ అమ్మద్ పాటిల్ శ్రీ యుసూఫ్ పాటిల్ గారి ఇంటి నుండి దర్గ షరీప్ చేరును.
- 21-02-2022: సోమవారము రోజున రాత్రి 8-00 గం.లకు ఉర గంధం సింగీతం గ్రామ పంచాయితి కార్యాలయం నుండి దర్గ శారీఫ్ చేరును. మరియు చుట్టు గ్రామముల గంధములు దర్గా వద్దకు చేరును.
- 22-02-2022:మంగళవారము రాత్రి దీపాల పండగ కార్యక్రమము జరుగును.
- 23-02-2022: బుధవారము రాత్రి ఖవాలి మరియు అన్నదాన కార్యక్రమము జరుగును.
- 24-02-2022: గురువారము మధ్యాహ్నం 2 గం.లకు కుస్తీ పోటీలు ఇందులో బీదర్, లాతూర్, హైదరాబాద్ నుండి మల్లయోధులు పాల్గోనెదరు. అఖరు కుస్తీకి గెలుపొందిన వారికి 5 తులాల వెండి కడియము బహుకరించబడును.
శ్రీ చంటి క్రాంతికిరణ్ MLA అందోల్ గారి చేతులపై బహుకరించబడును. ఈ కార్యక్రమములో అందరు పాల్గొనవలసినదిగా మనవి మరియు అన్నదాన కార్యక్రమము జరుగును.
ఆహ్వానించువారు
గ్రామ ప్రజలు
శ్రీమతి & శ్రీ పి.సంతోష్ పాటిల్, సర్పంచ్
ముఖ్య గమనిక: సింగీతం గ్రామ మల్లయెదులు ఇట్టి కుస్తిలో పాల్గోనరాదు సంప్రదించండి : 9542427771, 9502282413.
Tags
Singitham